ఆ పోస్టింగ్ భలే హాట్ గురూ.. అక్కడ పోస్టింగ్ కోసం ఎన్ని పైసలైనా పెట్టుకుంటాం.. మాకు మాదాపూర్ ఇచ్చినా సరే, ఇంకెక్కడైనా సరే.. సైబరాబాద్ కమిషనరేట్ అయితే చాలు.. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధం.. పోల
సైబర్క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు మల్కాజిగిరి సైబర్క్రైమ్ ఠాణాకు చెందిన ఎస్సైలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. ఏసీబీ అధికారుల కథనం ప్రకా�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లకు పలు ఠాణాల్లో పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో పో�
Harish Rao | గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 17 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 547 ఎస్ఐ పోస్టులు ఉండగా, ఆ పోస్టులకు సంబంధించిన శిక్షణ నేటితో పూర్తయింది. �
వీఆర్కు అటాచ్ | నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.