KU | కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.
హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడ�
విద్యార్థి సంఘాల ఆందోళనతో కాకతీయ యూనివ ర్సిటీ అట్టుడికింది. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మక
ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించకూడదని అధికారులు జారీచేసిన సర్య్కులర్ పై ఓయూలో ఆగ్రహ జ్వాల వెల్లువెత్తింది. అన్ని విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఓయూ వీసీ చర్యలను నిరసిస్తూ వ
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం పెల్లబుకింది. సర్కారు తీరుపై విమర్శల సునామీ వెల్లువెత్తింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్�