ప్రజలు తమ హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పట్టణ 11వ మహాసభ
మ్రేడ్ పడాల రాములు చేసిన పోరాటాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులు అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ అన్నారు.
Kannada Minister struggles to write the language | కన్నడ భాషలో రాయడానికి కర్ణాటక మంత్రి ఇబ్బందిపడ్డారు. శుభాకాంక్షలు అన్న పదాన్ని కన్నడలో రాసేందుకు గందరగోళానికి గురయ్యారు. ఆ పదాన్ని తొలుత తప్పుగా రాశారు. చివరకు పక్కనున్న వారి సహాయంతో
నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ప్రయత్నాలను విరమించుకోకుంటే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అమృత్సర్లోని మక్బూల్పురా ప్రాంతం డ్రగ్స్ బానిసలకు నిలయంగా పేరుగాంచింది. ఈ నెల మొదట్లో ఒక యువతి ఈ ప్రాంతంలో డ్రగ్స్ ప్రభావంతో రోడ్డుపై తూలుతూ, కదలలేని పరిస్థితిలో కనిపించింది.