జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు బీడీ కంపెనీలలో బుధవారం సమ్మె నోటీసు అందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్�
General Strike | అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ ప
‘మీ సమస్యలపై మాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. ప్రభుత్వం అనుకుంటే గంటలో మీ సమస్యలు పరిష్కారమైతయి. మిమ్మల్ని సచివాలయం లో కూర్చోబెట్టి మీరు చాయ్ తాగేలోపల జీవో ఇవ్వవచ్చు. మేం అధికారంలోకి రాగానే మీ సంఘాల నాయకులన�
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ-టీఎస్) రాష్ట�