హైదరాబాద్ నగరంలో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే లక్ష్యంలో మరో మూడు ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీ�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
చారిత్రక జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి చుక్కా మురుగునీరు వచ్చి చేరకుండా ప్రభుత్వం పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కలుషిత మచ్చను శాశ్వతంగా తొలగించేందుకు ఎక్కడకక్కడ మురుగునీ�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తూ జలమండలి అందరి మన్ననలు అందుకుంటున్నది.
Minister KTR | హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై �
మాదాపూర్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 404.71 కోట్లతో ఎస్టీ
సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశ�
మంత్రి కేటీఆర్ | నగరంలోని ఫతేనగర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట�