తక్కువ పెట్టుబడికి అతి తక్కువ సమయంలో రెట్టింపు రాబడి వస్తుందంటూ అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ఘారాన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ నేరాలలో బాధితులను మోసం నుంచి బయటకు వెళ్లకుండా నేరగాళ్లు లోన్ ఆప్షన్స్ కూడా ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు. తన వద్ద డబ్బు లేదని, తనకు స్థోమత లేదంటూ బాధితులు చెబుతుంటే.. మీ ప్రొఫైల్ బా గుంది, మీకు ఈజ
స్టాక్ ట్రేడింగ్లో నో బ్రోకర్ ఫీజ్... మీరు లిమిట్ లేకుండా ప్రతి రోజుల స్టాక్స్ కొనొచ్చు, అమ్మొచ్చు అంటూ నయా పంథాలో సైబర్నేరగాళ్లు అమాయకులను ఆకర్షిస్తున్నారు. స్టాక్ బ్రోకరింగ్ చేసే అసలైన సంస్థల
స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ రూ.8.14 కోట్లు కాజేసిన రాజస్థాన్ వ్యక్తి శర్వన్ కుమార్ అలియాస్ శ్రవణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధిగా చెప్పుకొంటూ సో�
షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 35 రోజుల్లో 25శాతం అదనంగా ఇస్తానంటూ నమ్మించిన ఓ వ్యక్తి పలువురి వద్ద నుంచి రూ.1.3 కోట్లు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ఫోన్పే..తాజాగా స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్లాట్ఫామ్లో సేవలు అందించేందుకుగాను ‘షేర్. మార్కెట్' పేరుతో నూతన సేవలను బుధవారం ఆరంభించింది.