దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకోవడం సూచీలకు కలిసొచ్చింది. చమురు, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లక�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచడం, అందులో 25 శాతం అమల్లోకి రావడం.. మదు పరులను తీవ్రంగా కలవ�
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 166.26 పాయింట్లు లేదా 0.21 శాతం పడిపోయి 80,543.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 261.43 పాయింట్లు దిగజారింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ గురువారం కూడా భారీగా నష్టపోయాయి. ఐటీ, టెలికాం రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. టారిఫ్ విధింపునకు సంబంధించి ఇంకా స్పష్టత ర