ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల సంఖ్యను విలీనాల పేరిట తగ్గించేసిన మోదీ సర్కార్.. ఇక ఆ మిగిలిన బ్యాంకుల్లోనూ వాటాలు కుదించాలని చూస్తున్నది. దాదాపు గడిచిన 12 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వ బ్యాంకు�
వరుసగా రెండోవారం సైతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరిన తర్వాత అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. చివరకు 63 పాయింట్ల లాభంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది.