స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా షేర్ బైబ్యాక్లను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మళ్లీ పరిచయం చేసింది. ఆగస్టు 1 నుంచి ఓపెన్ మార్కెట్లో కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకోవడానికి అనుమతిని
ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల సంఖ్యను విలీనాల పేరిట తగ్గించేసిన మోదీ సర్కార్.. ఇక ఆ మిగిలిన బ్యాంకుల్లోనూ వాటాలు కుదించాలని చూస్తున్నది. దాదాపు గడిచిన 12 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వ బ్యాంకు�
వరుసగా రెండోవారం సైతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరిన తర్వాత అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. చివరకు 63 పాయింట్ల లాభంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది.