జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్లు, వాటితో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పతున్న 18 మందిని సైబరాబాద్ ప�
Cyber Crime | దేశంలో అతిపెద్ద సైబర్ స్కామ్ (cyber scam) ను సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా (India) కోట్ల మంది వ్యక్తిగత డేటా (personal data )ను చోరీ (stolen) చేసిన ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు.
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రవీంద్ర మొక్కను బహుక�