ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళిస్తున్న డయాబెటిస్ మహమ్మారికి చైనా పరిశోధకులు అద్భుత చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్ను నయం చేయగల�
స్టెమ్సెల్ థెరపి అనేది ప్రస్తుతం యూఎస్ తదితర కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్లో ఈ చికిత్స విధానం ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు నిమ్స్ సంచాలకుడు డా.నగరి బీరప్ప తెలిపారు.
యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా మొదటి అనుబంధ దవాఖాన శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధికి మూల కణ చికిత్సను (స్టెమ్ సెల్ థెరపీ) కనిపెట్టారు.
ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మధుమేహ మహమ్మారితో బాధపడుతున్నారు. 2040 నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరు డయాబెటిస్ బారిన పడతారని తాజా అధ్యయనాలు అంచనావేస్తున్నాయి.
హైదరాబాద్ : ఆరు నెలల క్రితం వరకు తీవ్రమైన మోకాలునొప్పితో బాధపడుతు ఉండేవారు. 67 ఏండ్ల మీనాక్షి సెహగల్. ఎడమ మోకాలు వద్ద ఆర్థరైటిస్ కారణంగా అడుగుతీసి అడుగు వేయలేకపోయేవారు. అలాంటి పరిస్థితి�
టైప్-1 డయాబెటిస్ రోగుల కోసం అమెరికా ఔషధ తయారీ కంపెనీ ‘వయాసైట్' వినూత్నమైన ‘స్టెమ్ సెల్' చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, కెనడా, బెల్జియంలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన ఫల�