ఇద్దరు దొంగలు అరెస్ట్ | కారులో రెక్కీ నిర్వహించి ఖరీదైన బుల్లెట్ బైక్లను చోరీచేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బంగారు గొలుసు చోరీ | ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
భోపాల్: పొరుగింట్లో లోదుస్తులు దొంగిలించిన ఒక యువకుడ్ని గదిలో బంధించగా ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది. 17 ఏండ్ల యువకుడు గాంధీనగర్లో నివాసం ఉంటున్న తన కజిన్ ఇంటికి వచ�
మంచిర్యాల : జైపూర్లోని ఇందారాం గ్రామంలో వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ నుంచి ఇనుము దొంగిలించిన కేసులో ఓ మహిళతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి రూ .4 లక్షల విలువైన 10 టన్నుల ఇనుము, రె
అహ్మదాబాద్ : ఏడుగురు కూతుర్లున్న ఓ మహిళ మగ బిడ్డ కోసం గాంధీనగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నవజాత శిశువును కిడ్నాప్ చేసింది. బాధితురాలి నుంచి బిడ్డను అపహరించేందుకు మహిళ నర్సుగా నమ్మబలికింది. పోలీసులు కేసున