ఒకప్పుడు కరువుకు నిలయమైన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారింది. సమైక్య పాలనలో సాగు, తాగునీరందక ఇబ్బందిపడిన ప్రజలకు నేడు గోదావరి జలాలు అందుతున్నాయి. నాడు కరెంట్ కోతలతో పంట
స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు గురువారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వ�
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలతో నెల్లుట్లకు జాతీయ అవార్డు వచ్చిందని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ �
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే తెలంగాణకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్ఘన్పూర్�
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.