రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�
తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం చిత్రపటాలకు రాఖీలు కట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మహిళలు, వృద్ధులు, చిన
ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనుండటంతో వివిధ వర్గాల అభ్యర్థుల కోసం గురువారం కూడా పలు శిక్షణా కేంద్రాలు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారుల చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ అఫ
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �
అమరావతి : ఏపీ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ డ్రైవ్ను ప్రారంభించారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో 500 ఎల్.పి.ఎం మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏపీ సీఎం జగన్ సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష�