మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ సెంటర్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ ను ఆమె మంగళవారం సందర్శించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా కోరుట�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
సామూహిక లైంగిక దాడి ఘటనలో మరో నిందితుడి ఆచూకీ గుర్తింపు పబ్లో సీసీ కెమెరాలు పరిశీలన మరో యువతిని వేధించిన నిందితులు వారిని కస్టడీకి తీసుకొనేందుకు సన్నాహాలు ఫేస్బుక్లో బాధితురాలి వీడియోలు వెబ్ రిపో�
Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ ఆలోచనా విధానం మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ సమర్థవంతంగా పని చేయాలని, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.