పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సబ్
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నది.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మైలారం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గంట వైష్ణవి ఎంపికైనట్లు హెచ్ఎం పీ చంద్రశేఖర్ రెడ్డి, పీఈటీ సాంబమూర్తి గురువారం తెలిపారు.
గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిషాంక్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ షేరు శ్రీధర్ తెలిపారు.
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ముగ్గురు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలికల విభాగంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు షేక్ �