తాండూర్ సెప్టెంబర్ 19 : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎ. రాజ్ కుమార్ (Raj Kumar) ఎంపికయ్యాడు. అతడిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఉమాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ (మోడల్ స్కూల్) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పీ వర్ష శ్రీ, జీ శివమణి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ హార్జిత్ కౌర్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా పాలమూరు బాలబాలికల జట్లు నిలిచాయి. రన్నరప్గా హైదరాబాద్ బాలుర జట్టు, ఖ మ్మం బాలికల జట్లు నిలిచాయి. అడ్డాకుల మండలం రాచాలలో మూడు రోజులు గా నిర్వహిస్తున్న అండర్-17, 19 రాష్ట్ర స్థ�
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కబడ్డీ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పరశురాంనాయక్ తెలిపారు. జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని తె�
మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా 32వ సబ్జూనియర్ అండర్-16 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది.