రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టులకోసం నగదు రహిత ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి.
కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు సీఎస్ శాంతికుమారిని కోరారు. గురువారం వినతిపత్రాన్ని అ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో వేతన సవరణ విషయమై ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ కమిటీ చర్చించనున్నది. బుధవారం నుంచి ఈ నెల 26 వరకు మొత్తం 27 సంఘాలతో పీఆర్సీ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులు పెంచడం హర్షణీయమని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్త రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు విశిష్టమైన సేవలు అందించిన వ�