సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ ను సాధిస్తామని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సదానందం గౌడ్ అన్నారు. జగిత్యాలలో జిల్లా కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు.
టీపీసీసీకి కమిషన్ ఏజెంట్ గా టీజీపీఎస్సీ మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయ�
పాడి రైతులకు చెల్లించాల్సిన 6 పెండింగ్ బిల్లులను ఈనెల 20లోగా చెల్లించకపోతే వెయ్యి మంది పాడి రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బ�
కేవలం 16 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నా�
కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్గౌడ్ అన్నారు. ఆదివారం వికారాబాద్లో అమరవీరుల స్తూపం వద్ద నిరసన తె