2025-26 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గోధుమ సహా 6 రబీ పంటల కనీస మద్దతు ధరను (ఎమ్మెస్పీ) పెంచింది. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో బసచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మంగళవారం వి