ఈ నెల23, 24, 25 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీడీఎస్యూ తెలంగాణ రాష్ర్ట 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పాత్ర అనే అంశంపై తొర్రూర్ తిరుమల గార్డెన్లో 12న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి ప�
‘మన కులాలను కూడా కులతత్వం పట్టిపీడిస్తున్నది. అంటరాన్ని తనాన్ని తొలగించాలని ఇతరులను మనం డిమాండ్ చేస్తున్నప్పుడు, మనలో ఉన్న అంతర్గత విభజనలను తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంటుంది’ అని 1944 జన�