గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
కేంద్ర ఓబీసీ జాబితాలో లేకుండా పోయిన 40 కులాలను వెంటనే కలిపేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర బీసీ కమిషన్ తీర్మానించింది.
రాష్ట్రంలో కులగణన (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలు) నిర్వహణకు రూ.150 కోట్లను మంజూరు చేస్తూ, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర బీసీ కమిషన్కు బీసీ ఉద్యోగ సంఘాల నేతల వినతి హైదరాబాద్, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నల్సార్ న్యాయ వర్సిటీ లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ �