దేశంలో ఒక శాతం అక్షరాస్యత పెరిగితే అది 25 శాతం మహిళా ఓటర్లు, వారి ఓటింగ్ శాతం పెరుగుదలకు దారి తీస్తుందని భారత స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో అక్షరాస్యత, మహిళా ఓటర్ల పెరుగుదలకు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానిగాను బ్యాంక్ రూ.17,035 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
నాగర్కర్నూల్ బస్టాండ్లో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.లక్ష యాభైవేలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..