పిట్లం మండల కేంద్రంలో రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. సెంట్రింగ్ లైట్ పనులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారె�
Rajnath Singh | అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతు�
KTR | టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రార�
శంషాబాద్ విమానాశ్రయం | వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నాలుగు కొత్త ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను (RET) ప్రారంభించింది. ఈ అదనపు ఆర్ఈటీల�
ఎమ్మెల్యే అరూరి | వర్ధన్నపేట మండల కేంద్రంలోని సీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ సెంటర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.