భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ రీఎంట్రీ అదిరిపోయింది. రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చిన ఛెత్రీ బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. బుధవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3-0తో మాల్దీ
దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో ఇప్పటికే సెమీఫైనల్కు చేరిన భారత జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్ను ‘డ్రా’చేసుకుంది. మంగళవారం భారత్, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది.
ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇప్పటికే దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో చిరక�