కాఠ్మండూ: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి, ఫారుఖ్ చౌదరి విజృంభించడంతో స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 2-1తో నేపాల్పై విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో ఫారుఖ్ (62 ని.), ఛెత్రీ (80 ని.) చెరో గోల్ చేయగా.. ప్రత్యర్థి జట్టు తరఫున తమాంగ్ (87 ని.) ఏకైక గోల్ సాధించాడు.