ఫిబ్రవరి 11-16 మధ్య చైనాలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గాయంతో ఈ టోర్నీ న
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 19-21, 11-21తో అన్ సె యంగ్(కొరియా) చేతిలో ఓ�
భారత షట్లర్లకు కెనడా ఓపెన్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో యువ ఆటగాడు లక్ష్యసేన్ ఫైనల్లో అడుగుపెడితే.. మహిళల విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లో పరాజయం పాలైంది.
గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న కెనడా ఓపెన్లో సింధుతో పాటు లక్ష్యసేన్ సత్తాచాటేందుకు రెడీ �