ఇటీవల ఎవరి నోట విన్నా అఖండ.. ఏ ప్రేక్షకుడిని కదిలించినా జై బాలయ్య అనే వినిపిస్తోంది. కాగా, అఖండ సినిమా యూనిట్ను యాంకర్ ఉదయభాను ఇంటర్వ్యూ చేశారు. సినిమా విజయవంతంపై యూనిట్ మొత్తం ఆనందం వ్యక్త�
ఈ ఏడాది ‘వకీల్సాబ్’ చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం శృతిహాసన్. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ భాషల్లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తెలుగులో బాలకృష్ణ సరస�
ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు థమన్. అల వైకుంఠపురములో సినిమా కోసం అద్భుతమైన బాణీలు అందించారు థమన్. ఆయన సంగీతంలో రూపొందిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలుగుతున్నాడు థమన్. ఆయన స్వరపరచిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో దర్శకులు థమన్ వెంటే పడుతున్నారు.ప్రస్తుతం