ధనుర్మాసం అంటే.. దివ్య ప్రార్థనకు అనువైన మాసమని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాద రామానుజ జీయర్ స్వామి అన్నారు. ధనుర్మాసం పర్యటనలో భాగంగా శుక్రవారం ఖమ్మం కమాన్ బజార్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శిం
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి అద్భుత ప్రతిభ చాటారు. 5 గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీర, పట్టువస్ర్తాలు తయారు చేశారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులను గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించార�