మండలంలోని నింబాచల క్షేత్రంపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. ఉత్సవంలో అర్చక క
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నప్రసాదం, వసతి, దర్శనం, లడ్డూ నిల్వలు, ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, క�
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. అక్టోబర్ 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 14న అంకురార్పణ జరగనున్నది.