శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. మంగళవారం శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారే సమర్పించి జలహారతి ఇచ్చి నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార�
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అదనపు నీళ్లను తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నా.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ చ
అ మ్రాబాద్ మండలంలోని దోమలపెంట గ్రామస్తులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కృష్ణానది చెంతనే పారుతున్నా.. శ్రీశైలం ప్రాజె క్టు చేరువనే ఉన్నా.. నీటి కష్టాలు మాత్రం గ్రామాన్ని వీడ డం లేదు.
మండలంలోని మన్ననూర్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న మన్ననూర్ చెక్పోస్టును అచ్చంపేట డీఎస్పీ ఆదేశాల మే రకు మూసివేయడంతో శ్రీ శైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. సోమవారం జలాశయానికి 2, 95,843 క్యూసెక్కుల వరద వస్తున్నది. డ్యాం తొమ్మిది గేట్లను 10 అడుగుల మేర ఎ త్తి 2,51,847 క్యూసెక్కులను దిగువన ఉన్న నాగార్జునసాగర్కు �