ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అక్షింతల పంపిణీ భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది.
బెల్లంపల్లి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జే.ముఖేష్కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, శ్రీ కోదండ రామాలయం పూజారులు ఆదివారం రాములోరి అక్షింతలు అందజేశారు.
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామ
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రకమైన రామమందిరంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయానికి వేసి ఉన్న తాళం పగుల గొట్టి సీతమ్మవారి మెడలోని పుస్తెలతాడు సహా ముక్కు