శ్రీలంక పర్యటనలో భారత్-ఏ జట్టు అదరగొట్టింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ముగిసిన రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ.. శ్రీలంక-ఏపై 10 వికెట్ల తేడాతో గెలిచింది.
తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే నెల 15 నుంచి 27 వరకు లంకతో రెండు టెస్టులు ఆడేందుకు గాను భారత్ తమ దేశానికి రానుందని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) గుర�
SL Vs AUS Test | శ్రీలంక పర్యటన కోసం ఆస్ట్రేలియా గురువారం జట్టును ప్రకటించింది. శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడనున్నది. ఈ రెండు మ్యాచులు గాలే స్టేడియంలోనే జరుగనున్నాయి. లంకలోని పిచ్లను దృష్టిలోప�
Thomas Cook | వినియోగదారుడికి సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదంలో అతను తన కుటుంబాన్ని కోల్పోవడానికి కారణమైన థామక్ కుక్ (Thomas Cook), రెడ్ ఆపిల్ (Red apple) ట్రావెల్ కంపెనీలు బాధితుడికి రూ.1 కోటి ప�
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్�
Jay Shah | టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింది. ఐసీసీ ట్రోఫీని నెగ్గి భారత ఆటగాళ్లు కోచ్కు ఘన వీడ్కోలు పలికారు. ఇక ప్రస్తుతం కాబోయే కోచ్ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది.
ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఇండియన్ క్రికెట్ టీమ్ సోమవారం శ్రీలంక టూర్ కోసం వెళ్లింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఇండియా, శ్రీలంక 3 వన్డేలు, 3 టీ20ల్లో తల�