సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రముఖ విద్యాసంస్థలైన జగిత్యాలలోని కేజీఆర్, జాబితాపూర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
టెన్త్ ఫలితాల్లో 594 అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసినట్టు శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. 593కి పైగా మార్కులను ముగ్గురు, 580కి పైగా 374 మంది, 550కి పైగా 3,969 మంది విద్యార్థులు మార్కులు సాధిం�
చింతల్లోని శ్రీచైతన్య పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. పాఠశాల భవనం మూడో అం తస్థులోని మరుగుదొడ్లను సిబ్బంది యాసిడ్తో క్లీన్ చేసి, తలుపులు వేసి వెళ్లారు.
Hyderabad | హయత్నగర్లో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.