ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివే�
జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన పేపర్-1 (బీఈ/బీటెక్)లో వచ్చిన మొత్తం ప్రశ్నల్లో 8 ప్రశ్నలు చాలా కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నగరంలో శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఉపవాసం ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చా�
ఉద్యోగార్థులకు వరం. అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొం దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ)... చేవెళ్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఈ