యాదగిరిగుట్టలో శ్రావణ మాసం సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. సుదర్శన నారసి
బేగంపేట్:శ్రావణ శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనిమిచ్చారు. ఓ వైపు వరలక్ష్మీ వ్రత పర్వదినం, మరో వైపు అమ్మవారిని గాజులతో అలంకరించడంత�
Varalaxmi Vratam | వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా �
Sravana Masam | వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరిస్తారు అతివలు. ముత్తయిదువులను పిలిచి వాయినాలు ఇస్తారు. పసుపు, కుంకుమలు చెల్లిస్తారు. వ్రత విధానంలో నైవేద్యాలకూ ప్రధాన పాత్
అడ్డగుట్ట : శ్రావణమాసం రెండవ మంగళవారాన్ని పురస్కరించుకొని తుకారాంగేట్ శ్రీ పహాడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారికి సింధూరం, ఆకుపూజ, తమలపాకులు, జిల్లేడు పూలు, ఆకులతో ప్రత్యేక అ
అమీర్పేట: శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి వివేష పూజలు జరిగాయి. ఉదయం అభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పూలతో జరిగిన ఎల్లమ్మ అమ్మవారి అలంకరణ భక్�
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట