ఈనెల 6 నుంచి 8 మధ్య తెలంగాణ స్కాష్ రాకెట్స్ అసోసియేషన్, గేమ్ పాయింట్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్కాష్ చాంపియన్షిప్-2024 ఘనంగా ముగిసింది.
Cricket : 128 ఏళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ క్రికెట్ను ఒలింపిక్స్లో ఆడించనున్నారు. 2028లో లాస్ ఏంజిల్స్లో జరగనున్న క్రీడల్లో ఆ ఆటకు అవకాశం కల్పించారు. క్రికెట్ నిర్వహణకు ఒలింపిక్ కమిటీ ఓకే చెప్పేసిం�
Saurav Ghosal: భారత్కు మరో సిల్వర్ మెడల్ దక్కింది. స్క్వాష్లో భారత క్రీడాకారుడు సౌరవ్ గోశాల్ ఆ మెడల్ను గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన ఇయాన్ యోవ్తో జరిగిన మ్యాచ్లో సౌరవ్ తీవ్రంగా పోరాడి ఓడాడు.
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్కు 20వ స్వర్ణ పతకం దక్కింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో దీపిక, హరీందర్ జోడికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఫైనల్లో ఆ జోడి మలేషియా జంటను ఓడించింది.
Asian Games: అభయ్ సింగ్, అనహత్ సింగ్ జోడికి .. స్క్వాష్లో కాంస్య పతకం దక్కింది. మలేషియాకు చెందిన జంట చేతిలో వాళ్లు ఓడిపోయారు. సెమీస్ మ్యాచ్లో అభయ్ జోడి తీవ్ర పోరాటం చేసింది.