రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన�
Supreme Court | నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ (Pegasus) వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్ర
CERT-In on Spyware | ‘స్పిన్ ఓకే’ అనే స్పైవేర్.. 105 యాప్స్ ద్వారా 42 కోట్ల ఫోన్లలో చొరబడి మన వ్యక్తిగత డేటా తస్కరిస్తున్నదని సెర్ట్-ఇన్ హెచ్చరించింది.
Cognyte | దేశంలోని ఇద్దరు గూఢచారులు చట్టాన్ని, మీడియాతో సహా ఎవరినీ నమ్మరని పవన్ ఖేరా విమర్శించారు. అందుకే స్పై సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు పన్ను చెల్లింపుదారుల కోట్లాది డబ్బును ఖర్�
Spyware | కేంద్ర ప్రభుత్వం మరో స్పైవేర్ను కొనుగోలు చేసిందా? ఇందుకుగానూ ఈ సారి పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూపునకు ప్రత్యర్థి కంపెనీ అయిన కాగ్నైట్ను ఎంచుకొన్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్�
Spyware | రెండేండ్ల కిందట యావత్తు దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్' దుమారాన్ని మరిచిపోకముందే, మరో వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కొత్త స్పైవేర్ను కొనుగోలు చేయడానికి సిద్ధమవ
స్పైవేర్ వాడకంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని స్పైవేర్ పరికరాల ద్వారా రికార్డు చేయడం, పరిశీలించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీ
పెగాసస్తో నిఘా దేశద్రోహమే న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో కేంద్రంపై విపక్షాల మండిపాటు.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చ లేవనెత్తుతామని వెల్లడి న్యూయార్క్ టైమ్స్ను సుపారీ మీడియాగా పేర్కొన్న బీజ�
300 మంది భారతీయ ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్! విపక్షాలపై నిఘా పెట్టేందుకే.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ బురద జల్లేందుకే ఈ ఆరోపణలు.. కేంద్రం ఎదురుదాడి హ్యా