Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.
రైతుల శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచే రైతన్నలు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సూచిస్తున్నారు. దుక్కి దున్ని మొదలు పంట చేతికి వచ్చేవరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పా�
PD Act | మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న విక్రేతపై బుధవారం పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా త�
అన్నదాతలు ఈ ఏడాది వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి ఏడాదీ రైతులకు నకిలీ విత్తనాల గండం తప్పడం లేదు. ఆదిలోనే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆలస్యంగా తనిఖీలు �
హైదరాబాద్ : తెలంగాణలో రైతు వ్యతిరేక చర్యలను అంతం చేసేందుకు మనమంతా ఏకం అవుదామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తు�