Prajavani | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశ
New SPs | ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం, తిరుపతి , పల్నాడు జిల్లా లకు ఎస్పీలను నియమించారు.
‘ఎన్నికల కోడ్ వచ్చి 15 రోజులు పైగా అవుతుంది. మీ జిల్లాల్లో ఒక్క నోటు కూడా దొరకలేదా? మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారా? లేక....’ అంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా పలు జిల్లాల ఎస్పీలు, సీపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు కమిషనర్లు, 10 మంది నాన్క్యాడర్ ఎస్పీలను, నలుగురు జిల్లా కలెక్టర్లను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో బసచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మంగళవారం వి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పదుల సంఖ్యలో విధులకు డుమ్మా కొట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు జరిపించడంతో ఇది బయటపడింది. దీంతో విధులకు గ�