రాష్ట్ర జంతువు మచ్చల జింకకు రక్షణ లేకుండాపోయింది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో చీటల్ లేదా మచ్చల జింకలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. గడిచిన వారంలోనే దామగుండం అడవిలో 6 మచ్చల జి
హెచ్సీయూలో తాజాగా మరో జింక గాయపడింది. సౌత్ క్యాంపస్ జేకే మెస్ వెనుకవైపున వేటగాళ్లు అమర్చిన వలలో జింక చిక్కుకున్నది. దీంతో కుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి.
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక
ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ మచ్చల జింకపై దాడి చేసి చంపాయి. సత్తుపల్లి అర్బన్ పార్క్ ఏరియాకు సమీపంలోని జలగం నగర్ కాలనీలోకి ఓ మచ్చల జింక మంగళవారం
ఖమ్మం : జిల్లాలోని సతుపల్లిలో గల మెట్ట అంజనేయస్వామి ఆలయం సమీపంలో గురువారం ఓ మచ్చల జింక చనిపోయి పడిఉంది. అర్బన్ పార్క్ పక్కన జింక చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశా�