ప్రీమియం స్పోర్ట్స్ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ కేటీఎం..దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. అడ్వెంచర్ ఎక్స్ 390 మాడల్ను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది.
స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ కవాసాకి..దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. దేశీయంగా నింజా మాడళ్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నింజా 300ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. నూతన టీఆర్కే 2025 సిరీస్లో భాగంగా విడుదల చేసిన మూడు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.6.20 లక్షలుగా నిర్ణయించింది.
స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ కవాసకి తన వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. నింజా జెడ్ఎక్స్-10ఆర్ మాడల్ను రూ.30 వేల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే న�