Sunscreens: తాజాగా మరో 18 రకాల సన్స్క్రీన్ ప్రోడక్ట్స్పై ఆంక్షలు విధించింది ఆస్ట్రేలియా. దీంతో వాటిని మార్కెట్ల నుంచి కంపెనీలు వెనక్కి తెప్పిస్తున్నాయి. మొత్తం ఉత్పత్తుల సంఖ్య 21కి చేరింది. ఆ ప్రోడక్ట�
ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ అభ్యంతరాల ఫీజును రూ.500 నుంచి రూ.200 తగ్గించాలని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం(ఎస్పీఎఫ్) డిమాండ్ చేసింది. జేఈఈ, నీట్కు రూ.200 మాత్రమే వసూలు చేస్తుండగా, ఎప్సెట్ సహా ఇతర పరీక్షలకు రూ.
Telangana | సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారి
Nagarjuna sagar Dam | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్ష