Chess Player Divya Deshmukh : తాను ఆడే ఆట కన్నా.. తన అందంపైనే ప్రేక్షకులు ఫోకస్ పెట్టారని చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ ఆరోపించారు. తన ఇన్స్టా అకౌంట్లో ఆమె ఓ పోస్టు పెట్టారు. ఇటీవల ముగిసిన టాటా స్టీల్ మాస్టర్�
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ సంఘం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే మొత్తం నాల
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ 2021లో మిగిలిన 31మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ �
అహ్మదాబాద్:కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్నఆఖరి మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 �