జిల్లా దవాఖానగా మారిన నాగర్కర్నూల్లో స్పెషలిస్టు వైద్యులు ఫుల్గా ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలు ఉన్నా యి. 2016లో జిల్లాగా ఏర్పడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరియా దవాఖాన �
ఏదైనా జబ్బు చేస్తే రోగులు ఆందోళన చెందడం సహజం. వారికి వైద్యులు మనో నిబ్బరాన్ని కలిగించి సేవలందిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ సర్కారులో మాత్రంలో ప్రత్యక్ష దైవాలుగా భాసిల్లుతున్న ప్రభుత్వ వైద్యులు కూడా పరే�
సర్కార్ దవాఖానల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద స్పెషలిస్ట్ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.