ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావును శుక్రవారం చంచల్గూడ జైలు అధికారులు నాంపల్లిలోని 14వ అద�
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును మరో 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోరారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజ
మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఎస్ఐబీ (స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో) ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుశాఖ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.