Shubhanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లి చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తన అంతరిక్షయానం గురించి ప్రధానికి వివరించారు. మోద�
శుభాన్షు ఐఎస్ఎస్ యాత్రతో భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్' మిషన్కు కీలక అడుగులు పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర లిఖించుకున్న శుభాన్షు శుక్లా (39).. 1984లో రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా నిలిచారు. తన అభిమాన హీరో ర�
భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్.. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మొదటిసారి బయటకు అడుగుపెట్టారు. ఐఎస్ఎస్కు కమాండర్గా వ్యవహరిస్తున్న ఆమె, మరో వ్యోమ�
వాషింగ్టన్: ఇన్నాళ్లూ అంతరిక్షం అంటే కేవలం ఆస్ట్రోనాట్ల కోసమే అనుకునే వాళ్లం. కానీ వర్జిన్ గెలాక్టిక్లంటి కంపెనీలు ఇప్పుడు సాధారణ పౌరులను కూడా స్పేస్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. �