జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ.. కేసుల్లో పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా పరిష్కరించాలని అన్నా�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం జరిగిన విధ్వంసంతో పాటు పోలీసులపై దాడి చేసిన వారిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. కామారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్లో ఆమె బు�
పార్లమెంట్ ఎన్నికలను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో బుధవారం నెలవారీ సమీక్షా సమావ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులో కామారెడ్డి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన