మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ప్రజలకు కల్పించిన శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తదితర విజయాలను తెలియజేస్తూ ఆదివారం జిల్లా కే�
Suryapet | సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను చింతలపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ. 13.5 లక్షల విలువ చేసే 23.3 తులాల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసు
రెండు ట్యాంక్బండ్లు, శిల్పారామం ఏర్పాటుతోపాటు రోడ్ల విస్తరణ.. కార్యాలయాలకు పక్కా భవనాలు.. మెడికల్ కళాశాల.. పార్కులు.. జంక్షన్లతో సూర్యాపేటను సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అగ్నివీర్లో ఉద్యోగాలు సంపాదించిన 43 మంది సైనికులు, వారి తల్లిదండ్రులను స్థానిక క�
లక్షలాది భక్తులు తరలిరానున్న పెద్దగట్టు జాతరకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోల�
సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలిసి కట్టుగా పని చేద్దామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై