ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కరడు గట్టిన మావోయిస్టులు సైతం ఉన్నారు. ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ పర్యటనకు కొన్ని గంటల ము
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ ‘కగార్'తో దూసుకుపోతున్న భద్రతాదళాలు పెద్దఎత్తున మావోయిస్టులపై ఎదురుదెబ్బ కొట్టారు. మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసి వ్యూహాత్మకంగా తమ పాచికలను అమలుచ�
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతిచెందారు.అతడిని మావోయిస్టు జనతా సర్కార్ అధ్యక్షుడు గుడ్డీ కవాసి (34)గా పోలీసులు గుర్తించారు .