నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతున్నా దాన్ని పట్ట
ట్రాఫిక్లో వాహనాల రొద, హారన్ల మోతతో చికాకు వస్తుంది. చికాకు మాత్రమే కాదు.. హృద్రోగ ముప్పునకు కూడా ట్రాఫిక్ ధ్వని కారణం అవుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
నగరంలో శబ్దకాలుష్యం మోతమోగిస్తున్నది. ఒకవైపు వాహనాల హారన్లు.. సైలెన్సర్లు..విపరీతమైన ధ్వని పుట్టిస్తుంటే..మరోవైపు రాత్రి వేళల్లో సౌండ్ సిస్టమ్ల మోత గుబగుయ్యిమనిపిస్తున్నాయి. నగరంలో శబ్దకాలుష్యం ఈ రే�
Hyderabad | సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అబిడ్స్ ఒకటి. ఓ వైపు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సులు, మరోవైపు నిత్యం వాహనాల రాకపోకలు. అర్ధరాత్రి వరకు రయ్యిమంటూ దూసుకుపోయే వాహనాలతో సిటీ సెంటర్లో ఉండే అబి�
రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే
Pubs | హైదరాబాద్ నగరంలోని పబ్స్ నుంచి రాత్రి పది గంటల తర్వాత డిజేలు, మైక్లు, డ్రమ్స్, మ్యూజిక్ పేరుతో శబ్ద కాలుష్యం వెలువడకూడదన్న గత ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మ
ఇది వస్తువుపై ప్రయోగించే బలంపై ఆధారపడి ఉంటుంది. దీనిని కంపన పరిమితితో వివరిస్తారు. డెసిబెల్స్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధనలు చేసిన గ్రహంబెల్ గుర్తుగా..